ఘనంగా రాజ్యాంగ దినోత్సవం..
ABN, Publish Date - Nov 26 , 2025 | 11:30 AM
పార్లమెంట్లో రాజ్యాంగ దినోత్సవం ప్రారంభమైంది.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఢిల్లీ: దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవం ప్రారంభమైంది. అన్నీ రాష్ట్రాల్లో ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. పార్లమెంట్లోనూ రాజ్యాంగ దినోత్సవం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే కేంద్రమంత్రులు, ఎంపీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రత్యక్ష ప్రసారం కోసం వీడియోపై క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి:
AP Mock Assembly: ఏపీ మాక్ అసెంబ్లీ ప్రారంభం.. అన్నీ తామై నడిపిస్తున్న విద్యార్థి ప్రతినిధులు
PM Modi On Constitution Day: కొత్త ఓటర్లను గౌరవించండి.. భారత పౌరులకు ప్రధాని లేఖ
Updated at - Nov 26 , 2025 | 12:45 PM