పాకిస్తాన్ పై భారత్ డ్రోన్ల వర్షం..సరిహద్దుల్లో హై టెన్షన్

ABN, Publish Date - May 08 , 2025 | 10:20 PM

పాక్ చర్యలను బట్టే ప్రతి చర్యలు ఉంటాయిన భారత్ తేల్చి చెప్పింది. సరిహద్దుల్లో పాక్ కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడుతోందని.. ద్రోణు దాడులను సమర్థంగా తిప్పి కొట్టామని భారత్ స్పష్టం చేసింది. పాక్‌లోని కీలక నగరాలే టార్గెట్‌గా దాడి జరిగింది. పాక్ చర్యలను బట్టే భారత్ ప్రతిచర్యలు ఉంటాయిని పేర్కొంది. కేవలం ఉగ్రవాద శిబిరాలనే లక్ష్యంగా చేసుకుని తాము దాడులు చేశామని భారత్ వివరించింది.

పాక్ చర్యలను బట్టే ప్రతి చర్యలు ఉంటాయిన భారత్ తేల్చి చెప్పింది. సరిహద్దుల్లో పాక్ కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడుతోందని.. ద్రోణు దాడులను సమర్థంగా తిప్పి కొట్టామని భారత్ స్పష్టం చేసింది. పాక్‌లోని కీలక నగరాలే టార్గెట్‌గా దాడి జరిగింది. పాక్ చర్యలను బట్టే భారత్ ప్రతిచర్యలు ఉంటాయిని పేర్కొంది. కేవలం ఉగ్రవాద శిబిరాలనే లక్ష్యంగా చేసుకుని తాము దాడులు చేశామని భారత్ వివరించింది.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - May 08 , 2025 | 10:20 PM