కాలేజీ ఘటనపై దిగొచ్చిన అధికారులు
ABN, Publish Date - Jan 03 , 2025 | 12:51 PM
హైదరాబాద్: మేడ్చల్ సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తతగా మారింది. సీక్రెట్ కెమెరాల ద్వారా బాత్రూమ్ వీడియోలు తీస్తున్నారంటూ పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. దీంతో కాలేజీ యాజమాన్యం, అధికారులు దిగొచ్చారు.
హైదరాబాద్: మేడ్చల్ సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తతగా మారింది. సీక్రెట్ కెమెరాల ద్వారా బాత్రూమ్ వీడియోలు తీస్తున్నారంటూ పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. దీంతో కాలేజీ యాజమాన్యం, అధికారులు దిగొచ్చారు. హాస్టల్ వార్డెన్పై సస్పెన్షన్ వేటు వేశారు. మరోవైపు ఈ ఘటనపై మహిళా కమిషన్ విచారణకు ఆదేశించింది.
మేడ్చట్ సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ఘటన సంచలనంగా మారుతోంది. బాత్ రూమ్లలో సీక్కెట్ కెమెరాలు అమర్చినట్లు విద్యార్థినిలు ఆరోపించడంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. గుర్తు తెలియని వ్యక్తులు హాస్టల్లోకి వచ్చి బాత్ రూమ్లలో ఫోటోలు తీశారని ఆరోపిస్తూ బుధవారం అర్ధరాత్రి ఆందోళనలు చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పడంతో శాంతించారు. అయితే వారివద్ద న్యూడ్ వీడియోలు ఉన్నాయనే ప్రచారం జరగడంతో శుక్రవారం మరోసారి ఆందోళనకు దిగారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
రఘురామ కేసులో ట్విస్టు.. విచారణకు రాలేనంటూ..
మార్కాపురంలో స్కూల్ బస్సు బీభత్సం
ఒడిషా గవర్నర్గా కంభంపాటి హరిబాబు బాధ్యతలు
ఫార్ములా ఈ కార్ రేసు కేసు.. వారికి మళ్లీ ఈడీ పిలుపు
హైదరాబాద్కు వస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jan 03 , 2025 | 12:51 PM