హామీ నెరవేర్చిన సీఎం ..సీమకు న్యాయం

ABN, Publish Date - Feb 04 , 2025 | 12:17 PM

కర్నూలు: పట్టణంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రక్రియ కూటమి ప్రభుత్వంలో శరవేగంతో జరుగుతోంది. ఫిబ్రవరి 6వ తేదీన హైకోర్టు కమిటీ కర్నూలుకు రానుంది. హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అవసరమైన స్థలంతోపాటు జడ్జీల నివాస స్థలాలను కమిటీ పరిశీలించనుంది.

కర్నూలు: పట్టణంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రక్రియ కూటమి ప్రభుత్వంలో శరవేగంతో జరుగుతోంది. ఫిబ్రవరి 6వ తేదీన హైకోర్టు కమిటీ కర్నూలుకు రానుంది. హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అవసరమైన స్థలంతోపాటు జడ్జీల నివాస స్థలాలను కమిటీ పరిశీలించనుంది. బెంచ్‌కు అవసరమైన మౌళిక వసతులు.. అందుబాటులో ఉన్న భవనాల వివరాలతో కూడిన నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌కు ఇటీవల హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ లేఖ రాశారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో రాయలసీమ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

ఈ వార్త కూడా చదవండి..

నందిగామ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికలో ట్విస్ట్


ఈ వార్తలు కూడా చదవండి..

డోనాల్డ్ ట్రంప్‌తో పీఎం మోదీ కీలక భేటీ..

సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం

శ్రీకాకుళం పట్టణానికి కొత్త శోభ: రామ్మోహన్ నాయుడు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Feb 04 , 2025 | 12:17 PM