భక్తులకు శుభవార్త..మానస సరోవర్ యాత్రకు లైన్ క్లియర్
ABN, Publish Date - Apr 17 , 2025 | 10:15 PM
జీవితంలో ఒక్కసారైనా మానస సరోవర్ యాత్ర చేయాలనుకుంటారు శివభక్తులు. అయితే ఏడేళ్ల నుంచి ఆ యాత్రను ఆపేశారు. మళ్లీ ఇప్పుడు ఆ యాత్రను పునరుద్దరించేందుకు తహతహలాడుతోంది చైనా. భారత్ సైతం ఓకే అంది. అతి త్వరలో ఈ యాత్ర ప్రారంభంకాబోతుంది.
జీవితంలో ఒక్కసారైనా మానస సరోవర్ యాత్ర చేయాలనుకుంటారు శివభక్తులు. అయితే ఏడేళ్ల నుంచి ఆ యాత్రను ఆపేశారు. మళ్లీ ఇప్పుడు ఆ యాత్రను పునరుద్దరించేందుకు తహతహలాడుతోంది చైనా. భారత్ సైతం ఓకే అంది. అతి త్వరలో ఈ యాత్ర ప్రారంభంకాబోతుంది.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Apr 17 , 2025 | 10:15 PM