ఏపీ మంత్రుల నెత్తిన ర్యాంకుల పిడుగు

ABN, Publish Date - Feb 11 , 2025 | 08:19 AM

వైఎస్సార్‌సీపీని ఎండగట్టడంలో ముందుండి దూకుడు ప్రదర్శించడంలోనూ వారిదే పై చేయి. కానీ అలాంటి మంత్రుల పనితీరుకు అతి తక్కువ ర్యాంకులు వచ్చాయి. ఆ జిల్లాలకు చెందిన ముగ్గురు మంత్రుల్లో ఇద్దరికి గ్రేడింగ్ తగ్గడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అమరావతి: ఏపీ మంత్రుల నెత్తిన ర్యాంకుల పిడుగు పడింది. కొందరి పనితీరు పట్ల ప్రజల్లో మంచి స్పందనే ఉంది. శాఖాపరమైన అంశాల్లోనే కాదు.. రాజకీయ విషయాల్లోనూ ఎప్పుడూ యాక్టీవ్‌గానే ఉంటారు. వైఎస్సార్‌సీపీని ఎండగట్టడంలో ముందుండి దూకుడు ప్రదర్శించడంలోనూ వారిదే పై చేయి. కానీ అలాంటి మంత్రుల పనితీరుకు అతి తక్కువ ర్యాంకులు వచ్చాయి. ఆ జిల్లాలకు చెందిన ముగ్గురు మంత్రుల్లో ఇద్దరికి గ్రేడింగ్ తగ్గడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అన్నింటిలో ముందంజలో ఉండేవారికి ఈ పరిస్థితి ఏంటి.. అన్న ప్రశ్ని ఇప్పుడు వినిపిస్తోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

ఈ వార్త కూడా చదవండి..

మంత్రి పయ్యావుల ప్రీ-బడ్జెటరీ సమావేశాలు..


ఈ వార్తలు కూడా చదవండి..

గోల్డ్ ధర ఎందుకు పెరిగింది.. ఇన్వెస్ట్ చేయాలా వద్దా..

అతను మన మనిషి కాదు..

జగన్‌ ఇంటి వద్ద మంటల ఘటన..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Feb 11 , 2025 | 08:19 AM