చేతులకు సంకెళ్లు.. కాళ్లకు గొలుసులు..

ABN, Publish Date - Feb 17 , 2025 | 02:13 PM

ఢిల్లీ: సరైన పత్రాలు లేకుండా అమెరికాకు అక్రమంగా వెళ్లిన 228 మంది భారతీయులను తాజాగా ఆ దేశం వెనక్కి పంపించింది.

ఢిల్లీ: సరైన పత్రాలు లేకుండా అమెరికాకు అక్రమంగా వెళ్లిన 228 మంది భారతీయులను తాజాగా ఆ దేశం వెనక్కి పంపించింది. శని, ఆదివారాల్లో రెండు విడతలుగా అమెరికా సైనిక విమానాల్లో వీరిని తీసుకొచ్చారు. పంజాబ్‌లోని అమృత్‌సర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ విమానాలు ల్యాండ్ అయ్యాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

ప.గో. జిల్లా: సెల్ఫీ వీడియో కలకలం

అల్వాల్‌లో హృదయ విదారక ఘటన..

వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం

విజయనగరం జిల్లాలో ఉద్రిక్తత..

రాజకీయ రిటైర్మెంట్‌పై కేశినేని నాని ఏమన్నారంటే..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Feb 17 , 2025 | 02:14 PM