Share News

Kodandareddy Donation: సొంత భూమిని ప్రభుత్వానికిచ్చిన కోదండరెడ్డి

ABN , Publish Date - Jul 20 , 2025 | 03:59 AM

రంగారెడ్డి జిల్లా యాచారంలో తనకున్న 2 వేల గజాల పట్టా భూమిని రాష్ట్ర వ్యవసాయ రైతు

Kodandareddy Donation: సొంత భూమిని ప్రభుత్వానికిచ్చిన కోదండరెడ్డి
Kodandareddy Donation

యాచారం, జూలై 19(ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా యాచారంలో తనకున్న 2 వేల గజాల పట్టా భూమిని రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ ఎం.కోదండరెడ్డి ప్రభుత్వానికి అప్పగించారు. ఇందుకు సంబంధించిన పత్రాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు శనివారం అందించారు. ఈ భూమిలో ఓ భవనం కూడా ఉందని, ప్రభుత్వం వినియోగించుకోవచ్చని మంత్రికి తెలిపారు. దాని విలువ మార్కెట్‌ రేట్‌ ప్రకారం రూ.4 కోట్లు ఉంటుందని చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్

నేను ఎవరికీ భయపడేది లేదు... బండి సంజయ్‌కి స్ట్రాంగ్ కౌంటర్

Read Latest Telangana News and National News

Updated Date - Jul 20 , 2025 | 04:00 AM