Bibbinnagar AIIMS: బీబీనగర్ ఎయిమ్స్ పనులు 84 శాతం పూర్తి
ABN , Publish Date - Sep 02 , 2025 | 04:26 AM
బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రి రోగులకు నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు సిద్ధమవుతోందని...
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రి రోగులకు నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు సిద్ధమవుతోందని కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. రూ.1365.95 కోట్లతో బీబీనగర్ ఎయిమ్స్ రూపుదిద్దుకుంటోందని కేంద్ర మంత్రి సోమవారం ఎక్స్ వేదికగా తెలిపారు. ఎయిమ్స్ భవనాల చిత్రాలను ఆయన ఎక్స్లో పంచుకున్నారు. ఇప్పటికే ఎయిమ్స్ నిర్మాణ పనులు 84 శాతం పూర్తయ్యాయయని చెప్పారు. 33 విభాగాలు ప్రారంభమైయ్యాయని.. ఆస్పత్రి విశాంత్రి గృహం, ఆయూష్బ్లాక్, అతిథి గృహం, కమ్యూనిటీ బిల్డింగ్, యూజీ విద్యార్థులవసతి గృహాలు,అకడమిక్ బ్లాక్ నిర్మాణాలు పూర్తయాయ్యయని వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేసీఆర్, హరీష్ రావు మధ్యంతర పిటిషన్లపై కొన్ని ఘడియల్లో విచారణ
తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై కమిటీ ఏర్పాటు
For More TG News And Telugu News