Nithin Turns the Game: తిప్పేసిన నితిన్
ABN , Publish Date - Sep 04 , 2025 | 05:53 AM
బుచ్చిబాబు ఆలిండియా క్రికెట్ టోర్నమెంట్ రెండో సెమీ ఫైనల్లో హరియాణాను 99 పరుగులతో ఓ డించి హైదరాబాద్ జట్టు ఫైనల్లో ప్రవేశించింది. బుధవారం తమ రెండో ఇన్నింగ్స్లో హరియాణా...
చెన్నై: బుచ్చిబాబు ఆలిండియా క్రికెట్ టోర్నమెంట్ రెండో సెమీ ఫైనల్లో హరియాణాను 99 పరుగులతో ఓ డించి హైదరాబాద్ జట్టు ఫైనల్లో ప్రవేశించింది. బుధవారం తమ రెండో ఇన్నింగ్స్లో హరియాణా 272 పరుగుల లక్ష్యంతో చేధన ప్రారంభించగా, హైదరాబాద్ లెఫ్టార్మ్ స్పిన్నర్ నితిన్ సాయి యాదవ్ (7/44) దెబ్బకు 62.4 ఓవర్లలో 181కు ఆలౌటై పరాజయం పాలైంది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో హైదరాబాద్ 225, హరియాణా 208కు, రెండో ఇన్నింగ్స్లో హైదరాబాద్ 254కు ఆలౌటయ్యాయి. హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్లో 91 పరుగులతో రాణించిన వరుణ్ గౌడ్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి