Share News

Telangana Kabaddi League: కబడ్డీ విజేత జోగులాంబ లయన్స్‌

ABN , Publish Date - Sep 04 , 2025 | 05:54 AM

యువ తెలంగాణ కబడ్డీ లీగ్‌ ట్రోఫీని జోగులాంబ లయన్స్‌ జట్టు కైవ సం చేసుకుంది. బుధవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో లయన్స్‌ 35-21 స్కోరుతో భద్రాద్రి బ్రేవ్స్‌ జట్టుపై నెగ్గింది..

Telangana Kabaddi League: కబడ్డీ విజేత జోగులాంబ లయన్స్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): యువ తెలంగాణ కబడ్డీ లీగ్‌ ట్రోఫీని జోగులాంబ లయన్స్‌ జట్టు కైవ సం చేసుకుంది. బుధవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో లయన్స్‌ 35-21 స్కోరుతో భద్రాద్రి బ్రేవ్స్‌ జట్టుపై నెగ్గింది. లీగ్‌ ఉత్తమ రైడర్‌గా జి.రాజు, డిఫెండర్‌గా నవీన్‌, ఆల్‌రౌండర్‌గా లక్ష్మణ్‌కు ప్రత్యేక అవార్డులు లభించాయి. ఐపీఎస్‌ అధికారి రాహుల్‌ హెగ్డే, తెలంగాణ కబడ్డీ సంఘం అధ్యక్షుడు కాసాని వీరేష్‌, కార్యదర్శి మహేందర్‌ విజేతలకు ట్రోఫీ ప్రదానం చేశారు.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 04 , 2025 | 05:54 AM