Share News

చికిత బృందానికి కాంస్యం

ABN , Publish Date - Feb 20 , 2025 | 03:21 AM

ఆసియా ఆర్చరీ కప్‌ స్టేజ్‌-1లో తెలంగాణ అమ్మాయి చికితరావు నేతృత్వంలోని భారత జట్టు కాంస్యం సాధించింది...

చికిత బృందానికి కాంస్యం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఆసియా ఆర్చరీ కప్‌ స్టేజ్‌-1లో తెలంగాణ అమ్మాయి చికితరావు నేతృత్వంలోని భారత జట్టు కాంస్యం సాధించింది. బుధవారం బ్యాంకాక్‌లో జరిగిన మహిళల కాంపౌండ్‌ విభాగం కాంస్య పతక పోరులో ఇరాక్‌పై గెలిచి భారత జట్టు పతకం సొంతం చేసుకుంది.


ఇవీ చదవండి:

గిల్‌కు అండగా రోహిత్.. గట్టిగా ఇచ్చిపడేశాడుగా

అయ్యో పాపం.. 17 ఏళ్ల వెయిట్ లిఫ్టర్.. 270 కిలోలు ఎత్తబోయి..

కింద కివీస్ ఆటగాళ్లు.. మీదుగా విమానాలు.. స్టేడియంలో అంతా షాక్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 20 , 2025 | 03:21 AM