Pro Kabaddi League: యూపీపై బెంగాల్ గెలుపు
ABN , Publish Date - Sep 17 , 2025 | 05:43 AM
కెప్టెన్ దేవాంక్ అదరగొట్టడంతో.. ప్రొ కబడ్డీ లీగ్లో మంగళవారం జరిగిన మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 41-37తో...
జైపూర్: కెప్టెన్ దేవాంక్ అదరగొట్టడంతో.. ప్రొ కబడ్డీ లీగ్లో మంగళవారం జరిగిన మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 41-37తో యూపీ యోధా్సపై గెలిచింది. మరో మ్యాచ్లో తమిళ్ తలైవాస్ 35-29తో బెంగళూరు బుల్స్పై విజయం సాధించింది.
ఇవి కూడా చదవండి
ఆసియా కప్ మ్యాచ్ రెఫరీని తప్పించాలంటున్న పీసీబీ.. ఐసీసీ తిరస్కరించే ఛాన్స్
పాక్ క్రీడాకారులతో మాట కలపని భారత ప్లేయర్లు.. సైలెంట్ బాయ్కాట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి