అబ్బురపరిచిన నీలాద్రి కుమార్ బృందం స్వర విన్యాసాలు
ABN, Publish Date - Dec 08 , 2025 | 10:02 AM
'ఇండియా. డ్రీమ్' అంటూ దేశవ్యాప్తంగా ప్రఖ్యాత సితార్ వాద్యకారుడు నీలాద్రి కుమార్ చేస్తున్న కాన్సర్ట్స్లో భాగంగా హైదరాబాద్లోని శిల్పకళావేదికలో తన బృందంతో కలిసి ఆదివారం నాడు ప్రదర్శన చేశారు. దాదాపు రెండు గంటల పాటు ఈ కాన్సర్ట్స్ జరిగింది. ఈ కార్యక్రమానికి లా అండ్ ఆర్డర్ అదనపు డీజీపీ మహేశ్ మురళీధర్ భగవత్తో పాటు పలువురు బ్యూరోక్రాట్లు, సోషలైట్లు, సంగీతాభిమానులు హాజరయ్యారు.
1/7
'ఇండియా. డ్రీమ్' అంటూ దేశవ్యాప్తంగా ప్రఖ్యాత సితార్ వాద్యకారుడు నీలాద్రి కుమార్ చేస్తున్న కాన్సర్ట్స్లో భాగంగా హైదరాబాద్లోని శిల్పకళావేదికలో తన బృందంతో కలిసి ఆదివారం నాడు ప్రదర్శన చేశారు.
2/7
దాదాపు రెండు గంటల పాటు ఈ కాన్సర్ట్స్ జరిగింది.
3/7
నీలాద్రి కుమార్ చేసిన వాయిద్య ప్రదర్శన ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంది.
4/7
కార్యక్రమం అనంతరం నీలాద్రి కుమార్తో ఫొటోలు దిగడానికి పలువురు ఆసక్తి చూపించారు.
5/7
నీలాద్రి కుమార్ వాయిద్య ప్రదర్శనకు ప్రజలు, యువత భారీగా తరలి వచ్చారు.
6/7
కార్యక్రమం నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
7/7
ఈ కార్యక్రమానికి లా అండ్ ఆర్డర్ అదనపు డీజీపీ మహేశ్ మురళీధర్ భగవత్తో పాటు పలువురు బ్యూరోక్రాట్లు, సోషలైట్లు, సంగీతాభిమానులు హాజరయ్యారు.
Updated at - Dec 08 , 2025 | 10:08 AM