Vinayaka Chavithi 2025: మియాపూర్లో కలర్ఫుల్గా గణనాథులు
ABN, Publish Date - Aug 26 , 2025 | 05:52 PM
వినాయక చవితి పండుగ సందర్భంగా గణేషుడి విగ్రహాలు వివిధ రంగులతో, ఎంతో ఆకర్షణీయంగా దర్శనమిస్తున్నాయి. చిన్న గణపయ్యల నుంచి భారీ విగ్రహాల వరకు గణనాథుడి విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.
1/9
మియాపూర్లో కలర్ఫుల్గా గణనాథులు
2/9
వివిధ రంగులతో, ఎంతో ఆకర్షణీయంగా దర్శనమిస్తున్న వినాయక విగ్రహాలు
3/9
చిన్న గణపయ్యల నుంచి భారీ విగ్రహాల వరకు, వివిధ ఆకృతులలో భక్తులను ఆకట్టుకుంటున్న గణనాథులు
4/9
వర్షంలో సైతం ఆగని గణేషుడి విగ్రహాల అమ్మకాలు
5/9
ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తున్న వినాయక విగ్రహాలను అలానే చూస్తూ ఉండిపోతున్న చిన్నారులు
6/9
రేపు దేశ వ్యాప్తంగా ఘనంగా ప్రారంభం కానున్న వినాయక చవితి సంబరాలు
7/9
గణనాథుల అమ్మకాలతో పలుచోట్ల నిలిచిపోతున్న ట్రాఫిక్
8/9
మట్టి గణపయ్యకు రంగులు పూస్తున్న కళాకారులు
9/9
వివిధ ఆకృతులతో ఎంత అందంగా కనిపిస్తున్న గణనాథుడి విగ్రహాలు
Updated at - Aug 26 , 2025 | 06:01 PM