Jagdeep Dhankhar: సంగారెడ్డి ఐఐటీహెచ్ను సందర్శించిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్
ABN, Publish Date - Mar 03 , 2025 | 07:31 AM
సంగారెడ్డి కంది పరిధిలోని ఐఐటీలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పర్యటించారు. ఉపరాష్ట్రపతికి ఐఐటీలో ఘన స్వాగతం పలికారు. విద్యార్థుల ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో గవర్నర్ విష్ణుదేవ్ వర్మ, ఎంపీ రఘునందన్ రావు, ఐఐటి డైరెక్టర్ మూర్తి, కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ రూపేష్ పాల్గొన్నారు.
1/10
సంగారెడ్డి కంది పరిధిలోని ఐఐటీలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పర్యటించారు.
2/10
ఐఐటీలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్
3/10
ఈ కార్యక్రమంలో గవర్నర్ విష్ణుదేవ్ వర్మ, ఎంపీ రఘునందన్ రావు, ఐఐటి డైరెక్టర్ మూర్తి, కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ రూపేష్ పాల్గొన్నారు.
4/10
కార్యక్రమంలో మాట్లాడుతున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్
5/10
కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ప్రసంగాన్ని వింటున్న సభికులు
6/10
ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి ఐఐటీహెచ్ ప్రాంగణంలో మొక్కను నాటారు.
7/10
కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గవర్నర్ విష్ణుదేవ్ వర్మ, ఎంపీ రఘునందన్ రావు, ఐఐటి డైరెక్టర్ మూర్తి, కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ రూపేష్ పాల్గొన్నారు.
8/10
దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఆవిష్కరణలలో పురోగతి కీలకమని అన్నారు.
9/10
సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీహెచ్లో జరుగుతున్న పరిశోధనలు, విద్యావిధానాలను సతీమణి సుదేశ్ ధన్ఖడ్తో కలిసి ఆయన పరిశీలించారు.
10/10
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్కు స్వాగతం పలుకుతున్న అధికారులు
Updated at - Mar 03 , 2025 | 07:33 AM