Aksharabhyasam: వసంత పంచమి.. ఆలయాల్లో పిల్లలకు అక్షరాభ్యాసం..
ABN, Publish Date - Feb 03 , 2025 | 05:11 PM
వసంత పంచమి అంటే అక్షరా భ్యాసమే గుర్తుకువస్తుంది. పిల్లలు ఈ రోజున చదువు మొదలుపెడితే వారు విద్యలో బాగా రాణిస్తారని నమ్మకం.

వసంత పంచమిని శ్రీ పంచమి అని కూడా పిలుస్తారు. హిందూ సంప్రదాయంలో ఈ రోజు సరస్వతీ దేవికి అంకితం.

ఈ రోజు అత్యంత పవిత్రమైన రోజు.. చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేసి వారి విద్యాభ్యాసం ప్రారంభిస్తే ఉన్నత విద్యావంతులు అవుతారని నమ్మకం.

సరస్వతీ దేవి ఆశీస్సులు ఉంటే సకల కళలతోపాటు విద్య, జ్జానం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వసం.

పలు దేవాలయంలో చిన్న పిల్లలతో అక్షరాభాస్యం చేయించేందుకు పోటెత్తిన భక్తులు.

కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తున్న తల్లిదండ్రులు.

కూకట్పల్లిలోని వివేకానంద నగర్ సప్తగిరి కాలనిలో శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవాలయంలో అక్షర అభ్యాసం చేయిస్తున్న తల్లి దండ్రులు.
Updated at - Feb 03 , 2025 | 05:12 PM