రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తేనీటి విందు.. పాల్గొన్న మిస్ వరల్డ్ 2025 విజేత ఓపల్ సుచాత
ABN, Publish Date - Jun 03 , 2025 | 06:46 AM
మిస్ వరల్డ్ 2025 విజేత ఓపల్ సుచాత సువాంగ్ శ్రీతో పాటు ఇతర కేటగిరీల విజేతలకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజ్భవన్లో జూన్2వ తేదీన తేనీటి విందు ఇచ్చారు. ఈ విందుకు ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరయ్యారు. 72వ మిస్ వరల్డ్ పోటీల విజేతలను గవర్నర్ దంపతులు, ముఖ్యమంత్రి సత్కరించారు. ఈ సందర్భంగా మిస్ వరల్డ్ పోటీల విజేతలు మాట్లాడారు.
1/6
మిస్ వరల్డ్ 2025 విజేత ఓపల్ సుచాత సువాంగ్ శ్రీతో పాటు ఇతర కేటగిరీల విజేతలకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజ్భవన్లో జూన్ 2వ తేదీన తేనీటి విందు ఇచ్చారు.
2/6
ఈ విందుకు ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరయ్యారు.
3/6
72వ మిస్ వరల్డ్ పోటీల విజేతలను గవర్నర్ దంపతులు, ముఖ్యమంత్రి సత్కరించారు.
4/6
ఈ సందర్భంగా మిస్ వరల్డ్ పోటీల విజేతలు మాట్లాడారు.
5/6
తెలంగాణ సాంస్కృతిక వైభవం తమను ఎంతో ఆకట్టుకుందని, తెలంగాణను చిరస్థాయిగా గుర్తుంచుకుంటామని మిస్ వరల్డ్ పోటీల విజేతలు వ్యాఖ్యానించారు.
6/6
ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
Updated at - Jun 03 , 2025 | 06:58 AM