నేటి నుంచి తెలంగాణలో SSC EXAMS ప్రారంభం
ABN, Publish Date - Mar 21 , 2025 | 01:15 PM
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరుగనున్నాయి.
1/6
నల్గొండ పట్టణ కేంద్రంలో పదో తరగతికి పరీక్షలు ప్రారంభంమయ్యాయి
2/6
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు విద్యార్థులంతా అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.
3/6
తెలంగాణలో నల్గొండ పట్టణ కేంద్రంలో పదో తరగతికి పరీక్షలుకు హాజరైన విద్యార్థులు
4/6
ఈ ఏడాది తొలిసారి 24 పేజీల బుక్ లెట్ను విద్యార్థులకు ఇవ్వనున్నారు. ఎలాంటి అడిషనల్ పేజీలు ఇవ్వబోమని అధికారులు వెల్లడించారు.
5/6
మొత్తం 5,09,403 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా.. వారిలో 2,58,895 మంది బాలురు, 2,50,508 మంది బాలికలు ఉన్నారు.
6/6
విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు
Updated at - Mar 21 , 2025 | 01:15 PM