రాగస్వర సుప్రభాతం అగర్బత్తిని ఆవిష్కరించిన చిన్న జీయర్ స్వామి
ABN, Publish Date - Dec 30 , 2025 | 08:29 PM
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ సమత మూర్తి స్ఫూర్తి కేంద్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ దండి చిన్న జీయర్ స్వామి రాగస్వర సుప్రభాతం నూతన అగర్బత్తిని ఆవిష్కరించారు.
1/5
వైకుంఠ ఏకాదశి సందర్భంగా అంబికా దర్బార్ బత్తి సంస్థ రాగస్వర సుప్రభాతం అనే నూతన అగర్బత్తి ప్రొడక్ట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
2/5
ఈ అగర్బత్తి ప్రొడక్ట్ను ముచ్చింతల్ సమత మూర్తి స్ఫూర్తి కేంద్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ దండి చిన్న జీయర్ స్వామి ఆవిష్కరించారు.
3/5
ఈ అగర్బత్తి బాక్స్ తెరిచిన వెంటనే ఆటోమేటిక్గా సుప్రభాత శ్లోకాలు వినిపించడం దీని ప్రత్యేకత.
4/5
125 ఏళ్లుగా అంబికా సంస్థ నాణ్యమైన సుగంధ ద్రవ్యాలతో భగవంతుడికి, భక్తుడికి అనుసంధానకర్తగా నిలుస్తోందని చినజీయర్ స్వామి కొనియాడారు.
5/5
అగర్బత్తులు అయిపోయిన తర్వాత కూడా ఈ బాక్స్ను పూజా గదిలో మ్యూజిక్ ప్లేయర్గా ఉపయోగించుకోవచ్చు.
Updated at - Dec 30 , 2025 | 08:32 PM