ఐదో రోజు.. సరస్వతి పుష్కరాలు.. తరలి వచ్చిన భక్తులు
ABN, Publish Date - May 19 , 2025 | 03:55 PM
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్దనున్న సరస్వతి నదీ పుష్కరాలు జరుగుతోన్నాయి. ఈ పుష్కరాలకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. మే 15న ప్రారంభమైన ఈ పుష్కరాలు.. మే 26వ తేదీతో ముగియనున్నాయి.
1/11
జయశంకర్ భూపాలపల్లిలోని కాళేశ్వరంలో సరస్వతి పురష్కరాలు జరుగుతోన్నాయి. ఈ పుష్కరాలకు హాజరైన భక్తులు సరస్వతి నదిలో పుణ్యస్నానమాచరిస్తున్నారు.
2/11
నదిలో పుణ్య స్నానమాచరిస్తున్న భక్తులు. నది ఒడ్డుకు వచ్చి.. నమస్కరిస్తున్న యువతి
3/11
నదిలో స్నానం చేస్తున్న యువతులు
4/11
నదిలో సెల్ఫీ తీసుకుంటున్న యువతి
5/11
నది స్నానమాచరించి.. స్వామికి నమస్కరిస్తున్న యువతులు
6/11
పుష్కరాలకు వచ్చి.. తిరిగి వెళ్తున్న భక్తులు
7/11
సరస్వతి నదికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న మహిళలు
8/11
నదిలో స్నానమాచరిస్తున్న భక్తులు
9/11
నదిలో స్నానమాచరిస్తున్న భక్తులు
10/11
నదిలో స్నానమాచరించి.. ప్రత్యేక పూజలు చేస్తున్న రాజకీయ నాయకులు
11/11
సరస్వతి నదిలో స్నానమాచరించి.. నమస్కరిస్తున్న భక్తులు
Updated at - May 19 , 2025 | 03:55 PM