saraswati pushkaralu 2025: నేటితో ముగియనున్న పుష్కరాలు.. కాళేశ్వరానికి పోటెత్తిన భక్తులు

ABN, Publish Date - May 26 , 2025 | 12:57 PM

సరస్వతి పుష్కరాలు 2025 నేటితో.. అంటే మే 26వ తేదీతో ముగియనున్నాయి. దీంతో కాళేశ్వరానికి భక్తులు భారీగా పోటెత్తారు. అలాగే ముక్తేశ్వర స్వామి వారి ఆలయంలో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. సరస్వతి పుష్కరాలు మే 15వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే.

Updated at - May 26 , 2025 | 12:59 PM