Rythu Nestham Awards 2025:రైతు నేస్తం పురస్కారాలు ప్రధానం చేసిన మాజీ ఉపరాష్ట్రపతి
ABN, Publish Date - Oct 26 , 2025 | 07:24 PM
రంగారెడ్డి జిల్లా ముచింతల్ స్వర్ణ భారత్ ట్రస్ట్లో రైతు నేస్తం పురస్కారాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు వ్యవసాయ రంగాల్లో రాణిస్తున్న వారికి రైతు నేస్తం పురస్కారాలు అందజేశారు.
1/6
రంగారెడ్డి జిల్లా ముచింతల్ స్వర్ణ భారత్ ట్రస్ట్లో రైతు నేస్తం పురస్కారాల కార్యక్రమం
2/6
ముఖ్య అతిధిగా హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
3/6
వ్యవసాయ రంగాల్లో రాణిస్తున్న వారికి రైతు నేస్తం పురస్కారాలు అందజేత
4/6
కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తదితరులు
5/6
రైతుల రక్షణ గురించి ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరముందన్న మాజీ ఉపరాష్ట్రపతి
6/6
పంటలకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించిన వెంకయ్యనాయుడు
Updated at - Oct 26 , 2025 | 07:24 PM