మొహరం ర్యాలీలో జగ్గారెడ్డి

ABN, Publish Date - Jul 06 , 2025 | 09:39 PM

మొహరం సందర్భంగా సంగారెడ్డి పాత బస్టాండ్ సెంటర్‌లో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ఊరేగింపునకు భారీగా ప్రజలు తరలి వచ్చారు.

Updated at - Jul 06 , 2025 | 09:45 PM