మొహరం ర్యాలీలో జగ్గారెడ్డి
ABN, Publish Date - Jul 06 , 2025 | 09:39 PM
మొహరం సందర్భంగా సంగారెడ్డి పాత బస్టాండ్ సెంటర్లో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ఊరేగింపునకు భారీగా ప్రజలు తరలి వచ్చారు.
1/6
మొహరం సందర్బంగా సంగారెడ్డిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
2/6
మోహరంలో డ్యాన్సు చేస్తున్న జగ్గారెడ్డి
3/6
మోహరం ర్యాలీలో ముస్లిం సోదరులతో కలిసి పాల్గొన్న జగ్గారెడ్డి
4/6
మొహరం సందర్భంగా ర్యాలీకి భారీగా తరలి వచ్చిన ప్రజలు.
5/6
ర్యాలీకి తరలి వచ్చిన ప్రజలు
6/6
మోహరం సందర్బంగా ర్యాలీకి తరలి వచ్చిన ప్రజలు
Updated at - Jul 06 , 2025 | 09:45 PM