Medaram : మేడారంలో మంత్రుల పర్యటన.. సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న ప్రజాప్రతినిధులు
ABN, Publish Date - Oct 13 , 2025 | 02:56 PM
మేడారంలో పలువురు మంత్రులు పర్యటన చేశారు. సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు. అనంతరం..
1/7
మేడారంలో పర్యటించిన పలువురు మంత్రులు
2/7
సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న ప్రజాప్రతినిధులు
3/7
సమ్మక్క సారలమ్మ దేవతకు మొక్కులు చెల్లించుకున్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
4/7
శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
5/7
జిల్లా కలెక్టర్ దివాకరణ్, ఎస్పీ శబరిష్ భక్తిశ్రద్ధలతో అమ్మవార్లను దర్శించుకున్నారు.
6/7
ఆలయం వద్ద భక్తులకు మౌలిక వసతులు కల్పించడంపై చర్చ
7/7
రాబోయే సమ్మక్క, సారలమ్మ జాతరను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ఏర్పాట్ల గురించి అధికారులకు సూచనలు ఇచ్చిన ప్రజాప్రతినిధులు
Updated at - Oct 13 , 2025 | 02:56 PM