Vana Bhojanalu: ఖమ్మంలో కమ్మవారి వనభోజనాలు.. పాల్గొన్న మంత్రి తుమ్మల
ABN, Publish Date - Nov 17 , 2025 | 06:58 AM
ఖమ్మం జిల్లాలో చెరుకురు మామిడి తోటలో కమ్మవారి వనభోజనాలు ఆదివారం నాడు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ రాయల నాగేశ్వరరావు కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్ పోవాలా దుర్గాప్రసాద్, బీజేపీ ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్ నెల్లూరి కోటేశ్వరరావు, టీడీపీ జిల్లా నాయకులు డాక్టర్ రామనాథం, వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.
1/18
ఖమ్మం జిల్లాలో చెరుకురు మామిడి తోటలో కమ్మవారి వనభోజనాలు ఆదివారం నాడు ఘనంగా జరిగాయి.
2/18
పరమేశ్వరునికి పూజలు చేస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తదితరులు.
3/18
వనభోజనాల అవశ్యకతను వివరిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
4/18
ఖమ్మం జిల్లాలో కమ్మం సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వన భోజనాలు.
5/18
ఫొటో ఎగ్జిబిషన్ తిలకిస్తున్న ఎమ్మెల్సీ తాతా మధు.
6/18
వనభోజనాల్లో ఎన్టీఆర్ చిత్రాలతో కూడిన ఫొటో ఎగ్జిబిషన్.
7/18
ఫొటో ఎగ్జిబిషన్ తిలకిస్తున్న మంత్రి తుమ్మల, నేతలు.
8/18
కార్యక్రమంలో నిర్వహించిన క్రీడా పోటీలు.
9/18
కార్యక్రమంలో మాట్లాడుతున్న బీజేపీ ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్ నెల్లూరి కోటేశ్వరరావు.
10/18
వనభోజనాల్లో పాల్గొన్న పలువురు ప్రముఖులు.
11/18
వనభోజనాలు చేస్తున్న దృశ్యం.
12/18
క్రీడాకారులని పరిచయం చేసుకుంటున్న కాంగ్రెస్ నేత తుమ్మల యుగేంధర్.
13/18
కార్యక్రమంలో మిమిక్రీ రమేష్. మరోవైపు ఎగ్జిబిషన్ తిలకిస్తున్న ఆహ్వానితులు.
14/18
దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వివిధ సినిమాల్లో నటించిన చిత్రాలతో ఫొటో ఎగ్జిబిషన్ని వన భోజనాల్లో ప్రత్యేకంగా ప్రదర్శించారు.
15/18
కార్యక్రమంలో మాట్లాడుతున్న ప్రముఖులు.
16/18
కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి తుమ్మల.
17/18
కార్యక్రమంలో సరదాగా మాట్లాడుకుంటున్న ఎమ్మెల్సీ తాతా మధు, రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ రాయల నాగేశ్వరరావు.
18/18
కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ తాతా మధు.
Updated at - Nov 17 , 2025 | 07:13 AM