కాంగ్రెస్ పార్టీ ధర్నా...
ABN, Publish Date - Feb 03 , 2025 | 01:12 PM
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో గడియారం చౌరస్తా దగ్గర కాంగ్రెస్ పార్టీ ధర్నా.

ఈ ధర్నాలో శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు.

తెలంగాణకు కేంద్రం గాడిద గుడ్డు బడ్జెట్ ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated at - Feb 03 , 2025 | 01:14 PM