ఏఈఈ, జేటీవోలకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి

ABN, Publish Date - May 15 , 2025 | 07:20 PM

నీటి పారుదల శాఖలో కొత్తగా ఎంపికైన ఏఈఈ, జేటీవోలకు ఉద్యోగ నియామక పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. హైదరాబాద్‌లోని జలసౌధ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కొలువుల పండుగ కార్యక్రమంలో ఈ ఉద్యోగ నియామక పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరలు హాజరయ్యారు. 244 ఏఈఈ, 199 జేటీవోలకు సీఎం రేవంత్ రెడ్డి ఉద్యో నియామక పత్రాలను అందేశారు.

Updated at - May 15 , 2025 | 07:20 PM