విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు..

ABN, Publish Date - Aug 27 , 2025 | 06:02 PM

సీఎం రేవంత్ రెడ్డి దంపతులు జూబ్లీ‌హిల్స్‌లోని వారి నివాసంలో విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. సీఎం దంపతులతో పాటు రేవంత్ రెడ్డి కూతురు నైమిషా రెడ్డి దంపతులు కూడా పూజలో పాల్గొన్నారు. అంతేకాకుండా..

Updated at - Aug 27 , 2025 | 06:02 PM