Bonalu Festival 2025: రాత్రి వేళ.. విద్యుత్ దీపాల అలంకరణతో ఉజ్జయినీ మహకాళి ఆలయం
ABN, Publish Date - Jul 11 , 2025 | 09:39 PM
Bonalu Festival 2025: ఆషాఢ మాసం సందర్భంగా తెలంగాణలో బోనాల ఉత్సవాల ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహకాళికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. ఆ క్రమంలో అమ్మ వారి ఆలయ పరిసర ప్రాంతం నిత్యం భక్తులతో కిటకిటలాడుతోంది. అలాగే అమ్మ వారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఉజ్జయిని మహకాళి ఆలయానికి పోటెత్తుతున్నారు.
1/6
బోనాల సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాకాళి దేవాలయానికి విద్యుత్ దీపాలు అలంకరించారు. రాత్రి వేళలో ఆ పరిసర ప్రాంతాలన్నీ కాంతులీనుతున్నాయి.
2/6
భక్తులతో కిటకిటలాడుతున్న మహకాళి ఆలయం
3/6
ఉజ్జయిని మహకాళి దేవాలయం వద్ద అమ్మవారి బొమ్మలతో విద్యుత్ దీపాలంకరణ.
4/6
మహకాళి ఆలయ పరిసర ప్రాంతాల్లో అమ్మవారు, దేవాలయం బొమ్మలతో విద్యుత్ దీపాలంకరణ.
5/6
ఆలయ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ దీపాలంకరణ.
6/6
రహదారులకు ఇరు వైపులా విద్యుత్ దీపాలంకరణ
Updated at - Jul 11 , 2025 | 09:41 PM