Secunderabad: అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ
ABN, Publish Date - Sep 16 , 2025 | 01:58 PM
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పికెట్ గార్డెన్లో మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
1/6
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పికెట్ గార్డెన్లో మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరణ కార్యక్రమం
2/6
వాజ్ పాయ్ విగ్రహ ఆవిష్కరణ చేయనున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్
3/6
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పికెట్ గార్డెన్లో ఆవిష్కరణ కార్యక్రమంకు ఏర్పాట్లు
4/6
అందమైన పూల మొక్కలతో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం
5/6
క్లీన్ అండ్ గ్రీన్గా సికింద్రాబాద్ కంటోన్మెంట్ పికెట్ గార్డెన్
6/6
వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంకు ఏర్పాట్లు చేసిన పికెట్ గార్డెన్ సిబ్బంది
Updated at - Sep 16 , 2025 | 02:05 PM