AIIMS: ఘనంగా బీబీనగర్ ఎయిమ్స్ వార్షికోత్సవం
ABN, Publish Date - Mar 11 , 2025 | 12:49 PM
యాదాద్రి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఐదో వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మ విభూషణ్, ఏఐజీ ఆస్పత్రి ఫౌండర్, ఛైర్మన్ నాగేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యూనిస్కో చీఫ్ ఫీల్డ్ ఆఫీసర్ డాక్టర్ జెలలేం బిర్హాను టాఫెస్సే, డైరెక్టర్ వికాస్ భాటియా పాల్గొన్నారు.

యాదాద్రి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఐదోవార్షికోత్సవం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మ విభూషణ్, ఏఐజీ ఆస్పత్రి ఫౌండర్, ఛైర్మన్ నాగేశ్వర్ రెడ్డి హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో యూనిస్కో చీఫ్ ఫీల్డ్ ఆఫీసర్ డాక్టర్ జెలలేం బిర్హాను టాఫెస్సే, డైరెక్టర్ వికాస్ భాటియా పాల్గొన్నారు.

కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

కార్యక్రమంలో విద్యార్థులు నిర్వహించిన డ్యాన్స్లు, ర్యాంప్ వాక్ ఆకట్టుకున్నాయి.

వైద్య వృత్తి చాలా ప్రధానమైనదని, వైద్య విద్యార్థులు సామాజిక దృక్పథంతో ఉంటూ రోగులపై ప్రేమతో ఉండాలని ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రి చైర్మన్, పద్మభూషన్ అవార్డు గ్రహీత డాక్టర్ నాగేశ్వర్రెడ్డి తెలిపారు.
Updated at - Mar 11 , 2025 | 01:28 PM