• Home » AIIMS

AIIMS

Doctors Resign from AIIMS: ఎయిమ్స్‌కు డాక్టర్లు బైబై

Doctors Resign from AIIMS: ఎయిమ్స్‌కు డాక్టర్లు బైబై

దేశంలో ఎంతో పేరు ప్రఖ్యాతలున్న అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్‌ నుంచి డాక్టర్లు అర్ధంతరంగా నిష్క్రమిస్తున్నారు.....

Fatty Liver in Kids: కూల్‌డ్రింక్స్ తాగే పిల్లలకు ఫ్యాటీ లివర్..!

Fatty Liver in Kids: కూల్‌డ్రింక్స్ తాగే పిల్లలకు ఫ్యాటీ లివర్..!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతలో ఫ్యాటీ లివర్ ఆందోళన తీవ్రమవుతోంది. కానీ.. వీరిలో మాత్రమే కాదు. ఆఖరికి పిల్లలనూ ఈ ప్రమాదకర వ్యాధి కబళిస్తోంది. ముఖ్యంగా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) బారిన పడే పిల్లల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇందుకు ప్రధాన కారణం..

AIIMS Mangalagiri: మంగళగిరి ఎయిమ్స్‌లో అధునాతన క్యాథ్‌ల్యాబ్‌

AIIMS Mangalagiri: మంగళగిరి ఎయిమ్స్‌లో అధునాతన క్యాథ్‌ల్యాబ్‌

మంగళగిరి ఎయిమ్స్‌ ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన సెవెన్త్‌ జనరేషన్‌ బైప్లేన్‌ క్యాథ్‌ల్యాబ్‌ను, టీఎంటీ పరికరాలను ఎయిమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, సీఈవో ప్రొఫెసర్‌ అహంతెం శాంతా సింగ్‌ శనివారం ప్రారంభించారు.

AIIMS BMT Launch: ఎయిమ్స్‌లో బోన్‌మారో మార్పిడి

AIIMS BMT Launch: ఎయిమ్స్‌లో బోన్‌మారో మార్పిడి

మంగళగిరి ఎయిమ్స్‌లో తలసీమియా బాధితుల కోసం బోన్‌మారో మార్పిడి చికిత్సలు త్వరలో ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో తొలిసారిగా విశాఖలో జెనెటిక్ టెస్టింగ్ సెంటర్‌ ఏర్పాటుకానుంది

AP News: మంగళగిరిలో హై టెన్షన్.. ఎందుకంటే..

AP News: మంగళగిరిలో హై టెన్షన్.. ఎందుకంటే..

Andhrapradesh: వైద్యుల నిర్లక్ష్యంతో తమ పాప చనిపోయిందని కాకినాడకు చెందిన తల్లిదండ్రులు మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళగిరి రూరల్ స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

Ex PM Manmohan Singh: మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో కన్నుమూశారు

Ex PM Manmohan Singh: మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో కన్నుమూశారు

Ex PM Manmohan Singh: దేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండడంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది.

Graduation Ceremony : సంప్రదాయ వస్త్రాలతో విద్యార్థులు, అధ్యాపకులు

Graduation Ceremony : సంప్రదాయ వస్త్రాలతో విద్యార్థులు, అధ్యాపకులు

మంగళవారం ఎయిమ్స్‌ తొలి స్నాతకోత్సవంలో పట్టాలు తీసుకున్న విద్యార్థినీ విద్యార్థులు..

CM Chandrababu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సీఎం చంద్రబాబు సన్మానం

CM Chandrababu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సీఎం చంద్రబాబు సన్మానం

గుంటూరు జిల్లా: మంగళగిరి ఎయిమ్స్‌‌లో జరిగిన తొలి స్నాతకోత్సవ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రపతికి శాలువ కప్పి సన్మానించారు. అలాగే తిరుమల శ్రీవారి మెమొంటోను బహుకరించారు.

AIIMS Convocation : నేడు ఎయిమ్స్‌ తొలి స్నాతకోత్సవం

AIIMS Convocation : నేడు ఎయిమ్స్‌ తొలి స్నాతకోత్సవం

మంగళగిరిలోని ఎయిమ్స్‌ ప్రథమ స్నాతకోత్సవం మంగళవారం మధ్యాహ్నం జరగనుంది.

బీబీనగర్ ఎయిమ్స్ లో రాసలీలలు.. ఆ ఇద్దరు సిబ్బంది..!

బీబీనగర్ ఎయిమ్స్ లో రాసలీలలు.. ఆ ఇద్దరు సిబ్బంది..!

నల్గొండ జిల్లాలోని బీబీనగర్ ఏయిమ్స్ ఆసుపత్రి రాసలీలకు అడ్డాగా మారింది. ఏయిమ్స్‌లో రాసలీలల బాగోతం బయటపడింది. ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చి రోగి బంధువులకు సిబ్బంది అర్థనగ్నంగా కనిపించారు. ఈ దృశ్యాన్ని రోగి బంధువులు వీడియ తీశారు. అనంతరం అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి