సరస్వతి పుష్కరాలు.. కాశీ వేద పండితులు హారతి
ABN, Publish Date - May 18 , 2025 | 09:09 PM
జయ శంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కరాలు జరుగుతోన్నాయి. ఈ పుష్కరాలు ప్రారంభమై.. ఆదివారం నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ పుష్కరాల్లో భాగంగా కాశీ వేద పండితులు .. సరస్వతి నదికి హారతి ఇచ్చారు. ఇక ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.. తన కుటుంబంతో కలిసి ఈ త్రివేణి సంగమంలో స్నానమాచరించారు. మే 15వ తేదీ ప్రారంభమైన ఈ పుష్కరాలు మే 26వ తేదీతో ముగియనున్నాయి.
1/7
సరస్వతి పుష్కరాల సందర్భంగా హారతి ఇస్తున్న కాశీ వేద పండితులు
2/7
హారతికి హాజరైన భక్తులు
3/7
సరస్వతి పుష్కరాలు.. త్రివేణి సంగమానికి హాజరైన భక్తులు
4/7
పుష్కరాలకు హాజరైన భక్తులు
5/7
త్రివేణి సంగమం వద్ద హారతి ఇస్తున్న కాశీ వేద పండితులు
6/7
హారతి ఇస్తున్న వేద పండితులు
7/7
పుష్కర స్నానం ఆచరిస్తున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
Updated at - May 18 , 2025 | 09:11 PM