ముక్కోటి ఏకాదశి: ముస్తాబైన సంగారెడ్డిలోని బాలాజీ నగర్ శ్రీ వైకుంటపురం శ్రీమన్నారాయణ ఆలయం
ABN, Publish Date - Jan 09 , 2025 | 08:22 PM
ముక్కోటి ఏకాదశి శుక్రవారం అంటే జనవరి 10వ తేదీ. ఈ నేపథ్యంలో దేశంలోని వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తుతారు. అందుకోసం దేవాలయాలను ముస్తాబు చేస్తు్న్నారు. ఆ క్రమంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర హరి హర క్షేత్రం బాలాజీ నగర్ శ్రీవైకుంఠపురం శ్రీమన్నారాయణ ఆలయం ముస్తాబైయింది.
1/12
ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ ఆలయాలు ముస్తాబు అవుతోన్నాయి. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర హరి హర క్షేత్రం బాలాజీ నగర్ శ్రీ వైకుంటపురం శ్రీమన్నారాయణ ఆలయం
2/12
ఆలయంలోని మూల విరాట్ దేవ దేవుడు
3/12
రాత్రి వేళల్లో.. విద్యుత్ దీపకాంతుల్లో ఆలయం
4/12
రాత్రి వేళల్లో.. సంగారెడ్డిలోని శ్రీ వేంకటేశ్వర హరి హర క్షేత్రం బాలాజీ నగర్ శ్రీ వైకుంటపురం శ్రీమన్నారాయణ ఆలయం
5/12
ముక్కోటి ఏకా దశి పర్వదినం సందర్బంగా భక్తుల కోసం ఏర్పాట్లు
6/12
ముక్కోటి పర్వదినం సందర్భంగా భక్తులు కోసం క్యూ లైన్లు ఏర్పాటు
7/12
ఆలయం వెలుపల.. భక్తుల కోసం క్యూ లైన్లు ఏర్పాటు
8/12
ఆలయం లోపల.. భక్తుల కోసం క్యూ లైన్లు ఏర్పాట్లు
9/12
ముక్కోటి పర్వదినం సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక సెట్టింగ్. రాత్రి వేళల్లో...
10/12
ముక్కోటి పర్వదినం సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక సెట్టింగ్. పగటి వేళల్లో..
11/12
ముక్కోటి పర్వదినం సందర్భంగా దేవ దేవుడి అలంకరణ కోసం పూలు కడుతోన్న భక్తురాళ్లు
12/12
ముక్కోటి పర్వదినం సందర్భంగా దేవ దేవుడి అలంకరణ కోసం పూలు కడుతోన్న భక్తురాళ్లు
Updated at - Jan 09 , 2025 | 08:23 PM