భక్తులతో కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు

ABN, Publish Date - Nov 17 , 2025 | 03:32 PM

కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు కోనేటిలో పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించి, శివుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

Updated at - Nov 17 , 2025 | 06:26 PM