సంగారెడ్డిలో ప్రత్యేక పూజలు చేస్తున్న కాంగ్రెస్ నేత నీలంమధు ముదిరాజ్
ABN, Publish Date - Feb 26 , 2025 | 08:54 PM
సంగారెడ్డిలో పలు ఆలయాల్లో మార్మోగుతున్న శివన్నామస్మరణ శివరాత్రి రోజున అభిషేకం చేయిస్తే స్వామి వారి కరుణను పొందవచ్చని భక్తుల నమ్మకం.

సంగారెడ్డిలో ప్రత్యేక పూజలు చేస్తున్న కాంగ్రెస్ నేత నీలంమధు ముదిరాజ్

సంగారెడ్డి జిల్లాలో మహా శివరాత్రి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుతున్నారు. బుధవారం తెల్లవారుజాము నుంచే శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి.

సంగారెడ్డి జిల్లాలో మహా శివరాత్రి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుతున్నారు. స్వామివారిని దర్శించుకుంటున్న యువతులు

క్యూలైన్లలో దర్శనానికి వేచ్చి ఉన్న భక్తులు ఆలయానికి భారీగా తరలి వచ్చిన భక్తులు

ఆలయంలో అభిషేకం చేస్తున్న భక్తులు

సంగారెడ్డిలో పలు ఆలయాల్లో మార్మోగుతున్న శివన్నామస్మరణ శివరాత్రి రోజున అభిషేకం చేయిస్తే స్వామి వారి కరుణను పొందవచ్చని భక్తుల నమ్మకం.

అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయాలు కిక్కిరిశాయి.
Updated at - Feb 26 , 2025 | 08:54 PM