సంగారెడ్డిలో ప్రత్యేక పూజలు చేస్తున్న కాంగ్రెస్ నేత నీలంమధు ముదిరాజ్

ABN, Publish Date - Feb 26 , 2025 | 08:54 PM

సంగారెడ్డిలో పలు ఆలయాల్లో మార్మోగుతున్న శివన్నామస్మరణ శివరాత్రి రోజున అభిషేకం చేయిస్తే స్వామి వారి కరుణను పొందవచ్చని భక్తుల నమ్మకం.

సంగారెడ్డిలో ప్రత్యేక పూజలు చేస్తున్న కాంగ్రెస్ నేత నీలంమధు ముదిరాజ్ 1/7

సంగారెడ్డిలో ప్రత్యేక పూజలు చేస్తున్న కాంగ్రెస్ నేత నీలంమధు ముదిరాజ్

సంగారెడ్డిలో ప్రత్యేక పూజలు చేస్తున్న కాంగ్రెస్ నేత నీలంమధు ముదిరాజ్ 2/7

సంగారెడ్డి జిల్లాలో మహా శివరాత్రి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుతున్నారు. బుధవారం తెల్లవారుజాము నుంచే శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి.

సంగారెడ్డిలో ప్రత్యేక పూజలు చేస్తున్న కాంగ్రెస్ నేత నీలంమధు ముదిరాజ్ 3/7

సంగారెడ్డి జిల్లాలో మహా శివరాత్రి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుతున్నారు. స్వామివారిని దర్శించుకుంటున్న యువతులు

సంగారెడ్డిలో ప్రత్యేక పూజలు చేస్తున్న కాంగ్రెస్ నేత నీలంమధు ముదిరాజ్ 4/7

క్యూలైన్లలో దర్శనానికి వేచ్చి ఉన్న భక్తులు ఆలయానికి భారీగా తరలి వచ్చిన భక్తులు

సంగారెడ్డిలో ప్రత్యేక పూజలు చేస్తున్న కాంగ్రెస్ నేత నీలంమధు ముదిరాజ్ 5/7

ఆలయంలో అభిషేకం చేస్తున్న భక్తులు

సంగారెడ్డిలో ప్రత్యేక పూజలు చేస్తున్న కాంగ్రెస్ నేత నీలంమధు ముదిరాజ్ 6/7

సంగారెడ్డిలో పలు ఆలయాల్లో మార్మోగుతున్న శివన్నామస్మరణ శివరాత్రి రోజున అభిషేకం చేయిస్తే స్వామి వారి కరుణను పొందవచ్చని భక్తుల నమ్మకం.

సంగారెడ్డిలో ప్రత్యేక పూజలు చేస్తున్న కాంగ్రెస్ నేత నీలంమధు ముదిరాజ్ 7/7

అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయాలు కిక్కిరిశాయి.

Updated at - Feb 26 , 2025 | 08:54 PM