కూకట్పల్లి, మూసాపేట్లో బోనాలు..
ABN, Publish Date - Jul 17 , 2025 | 08:58 PM
ఆషాఢ మాసం కావడంతో.. తెలంగాణ వ్యాప్తంగా బోనాల పండగను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లోని వివిధ దేవాలయాల్లో కొలువుదీరిన అమ్మవార్లకు భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు.
1/7
ఆషాఢ మాసం కావడంతో.. తెలంగాణ వ్యాప్తంగా బోనాల పండగను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు.
2/7
ముఖ్యంగా హైదరాబాద్లోని వివిధ దేవాలయాల్లో కొలువుదీరిన అమ్మవార్లకు భక్తులు ఘనంగా బోనాలు సమర్పిస్తున్నారు.
3/7
ఆ క్రమంలో జులై 17వ తేదీ.. అంటే గురువారం నాడు కూకట్పల్లి, మూసాపేట్ పరిధిలో అమ్మవార్లను భక్తులు దర్శించుకున్నారు.
4/7
అమ్మవార్లకు బోనాలు సమర్పించేందుకు ఆలయాలకు ఉరేగింపుగా భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.
5/7
కాగా, బోనాలు సమర్పించే మహిళా భక్తులకు ఆలయాల అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.
6/7
దేవాలయాలకు పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులు.. ఆలయ పూజారి సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
7/7
బోనాలు సమర్పించేందుకు భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు తమతమ మెుక్కులు చెల్లించుకున్నారు.
Updated at - Jul 17 , 2025 | 09:10 PM