Simhachalam Giri Pradakshina: ఘనంగా ప్రారంభమైన సింహాచలం గిరి ప్రదక్షిణ..

ABN, Publish Date - Jul 09 , 2025 | 11:48 AM

విశాఖపట్నంలో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన సింహాచలం గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు.

Updated at - Jul 09 , 2025 | 11:49 AM