Simhachalam Giri Pradakshina: ఘనంగా ప్రారంభమైన సింహాచలం గిరి ప్రదక్షిణ..
ABN, Publish Date - Jul 09 , 2025 | 11:48 AM
విశాఖపట్నంలో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన సింహాచలం గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు.
1/5
విశాఖపట్నంలో ఘనంగా ప్రారంభమైన సింహాచలం గిరి ప్రదక్షిణ మహోత్సం
2/5
తెల్లవారుజాము నుంచే పోటెత్తిన వేలాది మంది భక్తులు
3/5
ఇవాళ, రేపు జరగనున్న 32 కిలోమీటర్ల సింహాచలం గిరిప్రదక్షిణ
4/5
గిరి ప్రదక్షిణ జరిగే 32 కిలోమీటర్ల పొడవునా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసిన అధికారులు
5/5
శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామికి తమ విన్నపాలు విన్నవించుకుంటున్న భక్తులు
Updated at - Jul 09 , 2025 | 11:49 AM