గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించిన విశాఖ యోగాంధ్ర
ABN, Publish Date - Jun 21 , 2025 | 07:02 PM
విశాఖ యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కింది. యోగాంధ్ర కార్యక్రమంలో 3 లక్షల మందికి పైగా పౌరులు పాల్గొనడంతో సూరత్ రికార్డ్ను అధిగమించింది.
1/7
గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించిన విశాఖ యోగాంధ్ర కార్యక్రమం
2/7
యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న 3 లక్షల మందికి పైగా పౌరులు
3/7
సూరత్ రికార్డ్ను అధిగమించిన యోగాంధ్ర కార్యక్రమం
4/7
యోగాంధ్ర వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
5/7
యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు, పవన్, లోకేశ్, కేంద్రమంత్రులు రామ్మోహన్, ప్రతాప్రావు, శ్రీనివాస్వర్మ
6/7
11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి వేదికైన విశాఖ ఆర్కే బీచ్ రోడ్
7/7
యోగా ఫర్ వన్ ఎర్త్- వన్ హెల్త్ నినాదంతో కార్యక్రమం
Updated at - Jun 21 , 2025 | 07:12 PM