Andhra Pradesh: ఏపీకి కేంద్రం వరాల జల్లు..

ABN, Publish Date - Feb 01 , 2025 | 04:37 PM

2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ లో ఏపీకి కేంద్రం వరాల జల్లు కురిపించింది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్ కి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది. ఏపీకి ప్రాజెక్టుల వారీగా ఎంత ఇచ్చారంటే..

Updated at - Feb 01 , 2025 | 04:37 PM