Tirumala Pushpayagam: తిరుమలలో ఘనంగా శ్రీవారి పుష్పయాగం
ABN, Publish Date - Oct 30 , 2025 | 04:24 PM
తిరుమలలో శ్రీవారి పుష్పయాగం వైభవంగా జరిగింది. ఆలయంలో కారీక్త మాసం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించే పుష్పయాగానికి అవసరమైన పుష్పాల ఊరేగింపు ఘనంగా జరిగింది.
1/6
తిరుమలలో ఘనంగా శ్రీవారి పుష్పయాగం
2/6
తిరుమలలో పుష్పాలకు ప్రత్యేక పూజలు
3/6
పుష్పాలను ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకువచ్చిన ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఉద్యానవన సిబ్బంది
4/6
లోక కళ్యాణార్థం 15వ శతాబ్దం నుంచి పుష్పయాగం నిర్వహిస్తున్నట్లు తెలిపిన టీటీడీ ఈవో అనిల్ కుమార్
5/6
అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శోభాయమానంగా పుష్పయాగం
6/6
శ్రీవారి పుష్పయాగానికి తమిళనాడు నుంచి 5 టన్నులు, కర్ణాటక నుంచి 2 టన్నులు, ఆంధ్రప్రదేశ్ నుండి 2 టన్నులు కలిపి మొత్తం 9 టన్నుల పుష్పాలను దాతలు విరాళం
Updated at - Oct 30 , 2025 | 04:28 PM