శ్రీకాకుళంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా గుడిలో భక్తుల హోరాహోరీ
ABN, Publish Date - Jan 10 , 2025 | 01:40 PM
ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు
1/6
శ్రీవారి ఆలయంలో గురువారం అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి
2/6
శ్రీవారి అలంకరణతో దర్శనానికి పోటెత్తిన జనం
3/6
పూలతో సుందరంగా ముస్తాబైన స్వామి అలంకారణ
4/6
శ్రీకాకుళం వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్థి
5/6
శ్రీకాకుళంలో ముక్కోటి ఏకాదశి స్వామి వారి అలంకారణ
6/6
ముక్కోటి ఏకాదశి విశిష్టత ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రత
Updated at - Jan 10 , 2025 | 03:10 PM