ఎర్రని ఈ పండు యాపిల్ కాదు.. మరి ఏంటంటే..!
ABN, Publish Date - Jul 09 , 2025 | 02:07 PM
ఇవి అచ్చంగా జామకాయలు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీల్లో ఉన్న ఈ పళ్ళు సందర్శకు లను యాపిల్లా భ్రమింపజేస్తున్నాయి.
1/6
ఎర్రగా నిగనిగలాడుతూ కనిపిస్తున్న ఈ పళ్లను చూసి యాపిల్ అనుకుంటే మోసపోయినట్లే. ఇవి అచ్చంగా జామకాయలు.
2/6
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీల్లో ఉన్న ఈ పళ్ళు సందర్శకు లను యాపిల్లా భ్రమింపజేస్తున్నాయి.
3/6
దగ్గరికెళ్లి వివరాలు తెలుసుకున్నాక జామకాయా.. అని ఆశ్చ ర్యపోతున్నారు.
4/6
ఈ మొక్కలను కడియపులంకకు చెందిన ఓ రైతు థాయ్లాండ్ నుంచి దిగుమతి చేశారు.
5/6
పళ్లకు రుద్ర జామగా నామకరణం చేశా మని, ఇవి తీయదనంతో మైమరిపిస్తాయని ఇక్కడి రైతులు తెలిపారు.
6/6
మొక్క ధర రూ. 3 వేలు ఉంటుందని చెబుతున్నారు.
Updated at - Jul 09 , 2025 | 02:07 PM