Tirupati Pedda Sesha Vahanam: పెద్దశేష వాహనంపై పరమపద నాధుడు అలంకారంలో సిరులతల్లి
ABN, Publish Date - Nov 18 , 2025 | 01:11 PM
పెద్దశేషవాహనంపై పరమపద వైకుంఠనాథుని అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు వాహనసేవ సాగింది. పలువురు అర్చకులు, ఇతర అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
1/7
పెద్దశేష వాహనంపై పరమపద నాధుడు అలంకారంలో సిరులతల్లి
2/7
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు రెండవ రోజు ఘనంగా జరుగుతున్నాయి
3/7
ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చిన అమ్మవారు
4/7
వాహన సేవల్లో పలువురు అర్చకులు, ఇతర అధికారుల తోపాటు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు
5/7
వాహనసేవ ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో అమ్మవారి ఉత్సవం కోలాహలంగా జరిగింది
6/7
భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.
7/7
సంస్కృత కార్యక్రమాలతో సందడి చేసిన విద్యార్థులు
Updated at - Nov 18 , 2025 | 01:11 PM