Tirupati Pedda Sesha Vahanam: పెద్దశేష వాహనంపై పరమపద నాధుడు అలంకారంలో సిరులతల్లి

ABN, Publish Date - Nov 18 , 2025 | 01:11 PM

పెద్దశేషవాహనంపై పరమపద వైకుంఠనాథుని అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు వాహనసేవ సాగింది. పలువురు అర్చకులు, ఇతర అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Updated at - Nov 18 , 2025 | 01:11 PM