Perabathula Rajasekhar: ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ నామినేషన్
ABN, Publish Date - Feb 10 , 2025 | 07:14 PM
గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ నామినేషన్ వేశారు. ఏలూరు టీడీపీ కార్యాలయం నుంచి కూటమి కీలక నేతలతో కలిసి ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు.
1/5
గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ నామినేషన్
2/5
ఏలూరు టీడీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి నామినేషన్
3/5
నామినేషన్కు హాజరైన రాష్ట్ర మంత్రులు, కూటమి నేతలు
4/5
కూటమి నేతలు, కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేసిన పేరాబత్తుల రాజశేఖర్
5/5
ప్రభుత్వానికి, పట్టభద్రులకు వారధిగా పనిచేస్తామన్న కూటమి నేతలు
Updated at - Feb 10 , 2025 | 07:15 PM