Nara Lokesh: అడ్వాన్స్డ్ స్మార్ట్ కిచెన్లను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్
ABN, Publish Date - Sep 02 , 2025 | 12:26 PM
కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా చింతకొమ్మదిన్నె మండలంలో 5 అడ్వాన్స్డ్ స్మార్ట్ కిచెన్లను ప్రారంభించారు.
1/6
కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి నారా లోకేష్
2/6
చింతకొమ్మదిన్నె మండలంలో 5 అడ్వాన్స్డ్ స్మార్ట్ కిచెన్లను ప్రారంభించిన మంత్రి
3/6
పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి లోకేష్
4/6
పర్యటనలో భాగంగా, ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి
5/6
స్థానిక అభివృద్ధిపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరించిన మంత్రి
6/6
స్మార్ట్ కిచెన్ ప్రాజెక్టు ద్వారా ప్రజలకు పోషకాహారంతో కూడిన భోజనాన్ని అందించడమే లక్ష్యమంటూ తెలిపిన మంత్రి
Updated at - Sep 02 , 2025 | 12:30 PM