Navin Ramgoolam: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ ప్రధాని నవీన్ రాంగూలం..
ABN, Publish Date - Sep 15 , 2025 | 06:12 PM
మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రాంగూలం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించి, ప్రత్యేక దర్శనంలో పాల్గొని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీర్వాదం పొందారు.
1/5
భారత్ పర్యటనలో మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రాంగూలం
2/5
సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర
3/5
పద్మావతి అతిథిగృహం వద్ద నవీన్ చంద్రకు ఘన స్వాగతం పలికిన టీటీడీ అధికారులు
4/5
మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించి, ప్రత్యేక దర్శనంలో పాల్గొన్న మారిషస్ ప్రధాని
5/5
వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను మారిషస్ ప్రధాన మంత్రికి అందజేసిన వేదపండితులు
Updated at - Sep 15 , 2025 | 06:14 PM