Navin Ramgoolam: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ ప్రధాని నవీన్ రాంగూలం..

ABN, Publish Date - Sep 15 , 2025 | 06:12 PM

మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రాంగూలం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించి, ప్రత్యేక దర్శనంలో పాల్గొని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీర్వాదం పొందారు.

Updated at - Sep 15 , 2025 | 06:14 PM