అమరావతి పునః ప్రారంభోత్సవ సభలో పాల్గొన్న మన్నవ మోహనకృష్ణ

ABN, Publish Date - May 03 , 2025 | 06:45 AM

ఆంధ్రుల కలల రాజధాని అమరావతి పున ప్రారంభోత్సవం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా శుక్రవారం నాడు జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన అమరావతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

అమరావతి పునః ప్రారంభోత్సవ సభలో పాల్గొన్న మన్నవ మోహనకృష్ణ 1/8

ఆంధ్రుల కలల రాజధాని అమరావతి పున: ప్రారంభోత్సవం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా శుక్రవారం నాడు జరిగింది.

అమరావతి పునః ప్రారంభోత్సవ సభలో పాల్గొన్న మన్నవ మోహనకృష్ణ 2/8

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన అమరావతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు.

అమరావతి పునః ప్రారంభోత్సవ సభలో పాల్గొన్న మన్నవ మోహనకృష్ణ 3/8

ఈ సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

అమరావతి పునః ప్రారంభోత్సవ సభలో పాల్గొన్న మన్నవ మోహనకృష్ణ 4/8

అమరావతి సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, తదితరులు

అమరావతి పునః ప్రారంభోత్సవ సభలో పాల్గొన్న మన్నవ మోహనకృష్ణ 5/8

అమరావతి అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ

అమరావతి పునః ప్రారంభోత్సవ సభలో పాల్గొన్న మన్నవ మోహనకృష్ణ 6/8

అమరావతి సభలో విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్‌తో మాట్లాడుతున్న మన్నవ మోహనకృష్ణ

అమరావతి పునః ప్రారంభోత్సవ సభలో పాల్గొన్న మన్నవ మోహనకృష్ణ 7/8

రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో మాట్లాడుతున్న మన్నవ మోహనకృష్ణ

అమరావతి పునః ప్రారంభోత్సవ సభలో పాల్గొన్న మన్నవ మోహనకృష్ణ 8/8

అమరావతి సభలో పాల్గొన్న ఎన్టీఏ కూటమి నేతలు, రైతులు

Updated at - May 03 , 2025 | 06:55 AM