అమరావతి పునః ప్రారంభోత్సవ సభలో పాల్గొన్న మన్నవ మోహనకృష్ణ
ABN, Publish Date - May 03 , 2025 | 06:45 AM
ఆంధ్రుల కలల రాజధాని అమరావతి పున ప్రారంభోత్సవం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా శుక్రవారం నాడు జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన అమరావతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
1/8
ఆంధ్రుల కలల రాజధాని అమరావతి పున: ప్రారంభోత్సవం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా శుక్రవారం నాడు జరిగింది.
2/8
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన అమరావతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు.
3/8
ఈ సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
4/8
అమరావతి సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, తదితరులు
5/8
అమరావతి అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ
6/8
అమరావతి సభలో విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్తో మాట్లాడుతున్న మన్నవ మోహనకృష్ణ
7/8
రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో మాట్లాడుతున్న మన్నవ మోహనకృష్ణ
8/8
అమరావతి సభలో పాల్గొన్న ఎన్టీఏ కూటమి నేతలు, రైతులు
Updated at - May 03 , 2025 | 06:55 AM