Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
ABN, Publish Date - Sep 14 , 2025 | 01:00 PM
తిరుమల శ్రీవారిని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా దర్శించుకున్నారు. ఆదివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
1/5
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్
2/5
వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్న ప్రముఖులు
3/5
ఓం బిర్లాతో పాటు ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు
4/5
ప్రముఖులకు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ పండితులు
5/5
వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
Updated at - Sep 14 , 2025 | 01:00 PM